కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది....
FEATURE
దేశంలోని 208 జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ నెట్వర్క్ హక్కుల కోసం పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరి బోర్డు (PNRGB) బిడ్డింగ్ నిర్వహించింది. 2021 సెప్టెంబర్...
దాదాపు ఏడేళ్ళ తరవాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లను దాటింది. డాలర్ ఇండెక్స్ 97 ప్రాంతంలో ఉన్న సమయంలో క్రూడ్ ఈ స్థాయికి...
రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో అయిదు దశాబ్దాల ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీని అమ్మకానికి పెట్టారు. వేలం ప్రక్రియలో పలు కంపెనీలు పాల్గొన్నా.. చెన్నైకి చెందిన ఫ్యాబ్ మెటల్స్కు...
గత ఏడాది కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా...బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. గత ఏడాది నగల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. 2020లో దేశీయంగా 446.4 టన్నుల...
బ్యాంకులు, ఐటీ కంపెనీలు, టెక్ కంపెనీలన్నీ ఈసారి నిరాశాజనక ఫలితాలు ప్రకటించాయి. డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి మంచి ఫలితాలు ప్రకటించిన కంపెనీలు కూడా తరువాతి త్రైమాసికంలో అంత...
ఉదయం నుంచి మంచి ఊపు మీద ఉన్న మార్కెట్ల సెంటిమెంట్ను యూరో మార్కెట్లు చావు దెబ్బ తీశాయి. దాదాపు 300 పాయింట్ల లాభం ఐస్ ముక్కలా కరిగిపోయింది....
స్విస్కు చెందిన క్రెడిట్ సూసె కంపెనీకి రుణం చెల్లించడంలో విఫలమైన స్పైస్ జెట్ విమాన సంస్థకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో బెంచ్...
ఎయిర్టెల్లో గూగుల్ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో 70 కోట్ల డాలర్లను ఎయిర్టెల్ కంపెనీలో 1.28 శాతం వాటా తీసుకునేందుకు వెచ్చించనుంది. అలాగే...
ఓపెనింగ్లోనే నిఫ్టి 200 పాయింట్లకు పైగా పెరిగింది. ఉదయం 17270 పాయింట్లకు చేరిన నిఫ్టి... వెంటనే 17206కి పడినా... కొన్ని నిమిషాల్లోనే 17322 పాయింట్లను తాకింది. ప్రస్తుతం...