For Money

Business News

CORPORATE NEWS

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.928.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.290.5 కోట్ల నష్టాల్ని...

బజాజ్‌ ఆటో షేర్‌ ఇపుడు స్టాక్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది గైడెన్స్‌తో ఆ షేర్‌తో పాటు మొత్తం కన్జూమర్‌ డ్యూరబుల్‌, ఆటో షేర్లను...

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌లో వాటా కొనేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ ఛాన్స్‌ను వ్యాక్సిన్స్‌...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇపుడు అదానీ సిమెంట్‌ ప్లాంట్ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. దేశ వ్యాప్తంగా అదానీని మోడీ తొత్తుగా అభివర్ణించే కాంగ్రెస్‌ పార్టీ... తెలంగాణలో...

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి శుభవార్త. ఇవాళ బజాజ్‌ ఆటో ఫలితాల తరవాత అందరి చూపు ప్రైవేట్‌ బ్యాంకింగ్‌పై పడింది. ఏ మాత్రం నెగిటివ్‌ ఫలితాలు వచ్చినా.. మొత్తం...

ఐటీ కంపెనీలలో ఎపుడూ డల్‌గా ఉండే విప్రో కంపెనీ ఈసారి అదరగొట్టే ఫలితాలను ప్రకటించింది. నిజానికి విప్రో వాటాదారులకు ఇవాళ డబుల్ బొనంజా. ఒకవైపు అద్భుత ఫలితాలు....

ఇన్ఫోసిస్‌ కంపెనీ పూర్తి ఏడాదికి రెవెన్యూ గైడెన్స్‌ పెంచింది. వృద్ధి రేటు మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉంటుందని గతంలో పేర్కొన్న కంపెనీ... ఈసారి గైడెన్స్‌ను...

బోనస్‌ షేర్ల జారీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వాటాదారుల దగ్గర ఉన్న ప్రతి ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వాలని రిలయన్స్‌...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు అంతంత మాత్రమే ఉన్నా... ఆ మాత్రం ఉండటానికి ప్రధాన కారణం రిలయన్స్‌ జియో. ఈ విభాగం సాధించిన అద్భుత ఫలితాలతో కంపెనీ మొత్తమ్మీద...