జేఎం ఫైనాన్షియల్స్ కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది. పబ్లిక్ ఇష్యూల సమయంలో నిబంధనలను ఈ సంస్థ పాటించడం లేదని హెచ్చరించింది....
CORPORATE NEWS
కియా ఇండియా కొత్త సైరస్ కంపాక్ట్ ఎస్యూవీని మార్కెట్లోకి తెస్తోంది. ఇవాళ్టి నుంచే బుకింగ్ ప్రారంభించింది. రూ. 25000 డిపాజిట్ చేసి కారును బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి...
జీ గ్రూప్ ప్రమోటర్లకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ కంపెనీల లావాదేవీలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును మరింత లోతుగా చేపట్టాలని సెక్యూరిటీ...
కనబడిన ప్రతి రంగంలోనూ ప్రవేశిస్తూ... అనేక కంపెనీలను ఎడాపెడా కొనుగోలు చేస్తూ వచ్చిన అదానీ గ్రూప్ తొలిసారి ఓ లిస్టెడ్ కంపెనీ నుంచి వైదొలగింది. అదానీ విల్మర్లో...
ఆంధ్రప్రదేశ్లో రూ. 90,000కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఈ రిఫైనరీ తొలిదశ పనులు ప్రారంభించినట్లు బీపీసీఎల్ ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు...
క్రిప్టో కరెన్సీలు అనూహ్య లాభాలు సాధిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత క్రిప్టో మార్కెట్ జోరందుకుంది. అప్పటి నుంచి ముఖ్యంగా బిట్ కాయిన్...
ఉదయం నుంచి పత్రికల్లో ఓ కంపెనీ నుంచి పెద్ద వార్తలు వచ్చాయి. షేర్ ధర ఒక్కసారిగా రూ.3 నుంచి రూ. 2 లక్షలకు పైగా పెరిగినట్లు వార్తల...
మారుతీ సుజుకీ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. ఒకదశలో రూ. 10,742కు పడిన ఈ షేర్ తరవాత కోలుకుని రూ. 11,046 వద్ద 3.81 శాతం...
ఒలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఒక దశలో ఆఫర్ ధర కన్నా దిగువకు వచ్చేసింది. చివర్లో మార్కెట్తో పాటు కోలుకుని ఆఫర్...
దేశంలోని అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన సన్ ఫార్మా తాజా త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం మార్కెట్...
