కనబడిన ప్రతి రంగంలోనూ ప్రవేశిస్తూ... అనేక కంపెనీలను ఎడాపెడా కొనుగోలు చేస్తూ వచ్చిన అదానీ గ్రూప్ తొలిసారి ఓ లిస్టెడ్ కంపెనీ నుంచి వైదొలగింది. అదానీ విల్మర్లో...
CORPORATE NEWS
ఆంధ్రప్రదేశ్లో రూ. 90,000కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఈ రిఫైనరీ తొలిదశ పనులు ప్రారంభించినట్లు బీపీసీఎల్ ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు...
క్రిప్టో కరెన్సీలు అనూహ్య లాభాలు సాధిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత క్రిప్టో మార్కెట్ జోరందుకుంది. అప్పటి నుంచి ముఖ్యంగా బిట్ కాయిన్...
ఉదయం నుంచి పత్రికల్లో ఓ కంపెనీ నుంచి పెద్ద వార్తలు వచ్చాయి. షేర్ ధర ఒక్కసారిగా రూ.3 నుంచి రూ. 2 లక్షలకు పైగా పెరిగినట్లు వార్తల...
మారుతీ సుజుకీ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. ఒకదశలో రూ. 10,742కు పడిన ఈ షేర్ తరవాత కోలుకుని రూ. 11,046 వద్ద 3.81 శాతం...
ఒలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఒక దశలో ఆఫర్ ధర కన్నా దిగువకు వచ్చేసింది. చివర్లో మార్కెట్తో పాటు కోలుకుని ఆఫర్...
దేశంలోని అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన సన్ ఫార్మా తాజా త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం మార్కెట్...
గత ఏడాదితో పోలిస్తే ఎంతో ఘనం... క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఢమాల్. అనేక కంపెనీల పనితీరు అలానే ఉంది. అలాగే మార్కెట్ అంచనాలను చాలా కంపెనీలు అందుకోలేకపోతున్నాయి....
ఒలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ షేర్ టార్గెట్ను రూ. 110గా హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చి పేర్కొంది. ఇది అధిక ప్రతిఫలం ఇచ్చే హై రిస్క్ షేర్ను ఈ...
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. కొన్ని నెలలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న యాపిల్ను రెండో స్థానంలోకి నెట్టేసింది ఎన్వీడియో. సూపర్ కంప్యూర్స్ ఏఐ...