For Money

Business News

హీరనందని గ్రూప్‌పై ఐటీ దాడులు

ముంబైకి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హీరనందని గ్రూప్‌పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ముంబై, చెన్నై, బెంగళూరులోని కంపెనీకి చెందిన 24 స్థావరాలపై ఈ దాడులు జరుగుతున్నాయి. 1978లో నిరంజన్‌ హిరనందని, సురేంద్ర హీరనందని నెలకొల్పిన ఈ గ్రూప్‌ మహారాష్ట్రలో అనేక రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను చేపట్టింది.