మార్కెట్ ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినా... 2025లో కేవలం రెండు సార్లు మాత్రమే వడ్డీ తగ్గింపులు ఉంటాయని...
Sensex
ఏడాదిలో సెన్సెక్స్ 30 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఏడాదిలో సెన్సెక్స్ లక్ష మార్కుని దాటి 1,05,000కి...
నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. చిత్రంగా సీఆర్ఆర్ తగ్గించినా బ్యాంకు షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. ఏవో కొన్ని ప్రధాన షేర్లు మినహా. ఇక రియాల్టి...
ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి ముందు మార్కెట్ స్థిరంగా ప్రారంభమైంది. నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి....
కేవలం పడి నిమిషాల్లో మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. ఉదయం నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చిన మార్కెట్ రికార్డు స్థాయిలో 24857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...
మార్కెట్ ఇవాళ కూడా కీలక దశలను పరీక్షిస్తోంది. ఉదయం ఆరంభంలోనే 24539 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 24500పైన కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా ఇవాళ నిలకడగా...
ఉదయం మార్కెట్ లాభాల్లో ప్రారంభమైనా.. తరవాత నష్టాల్లోకి జారుకుంది. 24573 పాయింట్లను తాకినా తరవాత 24366కి అంటే దాదాపు 200 పాయింట్లు క్షీణించింది. ఈలోగా మహారాష్ట్ర సీఎంగా...
సంవత్ 2081 శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టి 94 పాయింట్ల లాభంతో 24299 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా...
కార్పొరేట్ ఫలితాలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన భారతీ ఎయిర్టెల్తో పాటు సిప్లా కూడా ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిరాశజనక ఫలితాలు...
గిఫ్ట్ నిఫ్టి కేవలం 20 పాయింట్ల లాభంతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ తగ్గడం మార్కెట్కు అనుకూలించే ప్రధాన...
