మిడ్ సెషన్ వరకు ఊగిసలాడిన మార్కెట్... చివరి సెషన్లో ఊపందుకుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా అనేక మంది ఇన్వెస్టర్లు భారీ ఎత్తున షార్ట్ కవరింగ్కు...
Nifty
నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైంది. ఓపెనింగ్లో ఫ్లాట్గా ఉన్నా... వెంటనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 24767ని తాకింది. అయితే మిడ్ సెషన్ కల్లా నష్టాల్లోకి...
మార్కెట్ ఇవాళ పటిష్ఠంగా ట్రేడవుతోంది. ఉదయం నుంచి నిఫ్టి లాభాల్లో ఉంది. అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా క్లోజ్ కావడంతో పాటు దేశీయంగా పలు కంపెనీలు ఆశాజనక ఫలితాలు...
నిన్న లాభాల్లో దాదాపు మూడో వంతు అంటే 346 పాయింట్లు ఇవాళ పాయే. నిఫ్టి ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. రాత్రి అమెరికా, చైనా డీల్...
పాకిస్తాన్పై భారత్ సింధూర్ ఆపరేషన్ పూర్తి చేసిన తరవత మార్కెట్లు స్థిరంగా స్వల్పంగా నష్టంతో ప్రారంభమైనా.. వెంటనే కోలుకున్నాయి. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మీడియా...
మార్కెట్ ఒక మోస్తరు నష్టాలతో ముగిసినట్లు కన్పిస్తున్నా... మిడ్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఇవాళ పీఎస్యూ బ్యాంకులు, రియాల్టి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి...
ఇవాళ స్టాక్ మార్కెట్ను అదానీ షేర్లు ఆదుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టి ప్రధాన షేర్లయి అదానీ ఎంటర్ప్రైజస్, అదానీ పోర్ట్స్ షేర్లు ఇవాళ ఏడు శాతంపైగా పెరిగాయి. అమెరికాలో...
మిడ్ క్యాప్స్ భారీగా నష్టపోయినా... ఫ్రంట్లైన్ షేర్లు రాణించడంతో నిఫ్టి స్థిరంగా ముగిసింది. ఉదయం ఆకర్షణీయ లాభాలు పొందినా... పది గంటల తరవాత లాభాల స్వీకరణ మొదలైంది....
ఉదయం నుంచి దాదాపు ఒకే స్థాయిలో ట్రేడైన నిఫ్టి చివరల్లో కాస్త ఒత్తిడికి లోనైనా... దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే ముగిసింది. చివరి క్షణాల్లో నిఫ్టి...
మార్కెట్ ఇవాళ రోజంతా ఒక మోస్తరు ట్రేడింగ్కు పరిమితమైంది. ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైనా 10 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది. ఆ తరవాత మార్కెట్కు పెద్దగా...
