For Money

Business News

LPG

వంటగ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్లింగ్‌ గ్రామీణ ప్రాంతాల్లో మరింత కష్టం కానుంది. సిలిండర్ల బుకింగ్‌ మధ్య గ్యాప్‌ను మరింత పెంచుతూ బీపీసీఎల్‌ నిర్ణయించింది. ఇతర ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు...

ప్రజల్లో గ్యాస్‌ పట్ల ఆందోళన తగ్గించేందుకు అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక నుంచి చిన్న సిలిండర్లను సరఫరా చేయాలని భావిస్తోంది....

మనదేశంలో ఎల్‌పీజీ అమ్మకాలు తగ్గడం చాలా అరుదు. వాణిజ్య సిలిండర్లపై నిషేధం విధించడంతో ఈసారి వీటి అమ్మకాలు తగ్గాయి. మార్చి నెల తొలి 15 రోజుల్లో ఎల్‌పీజీ...

రాష్ట్రంలోని పేదలు, బీపీఎల్‌ కుటుంబాలతో పాటు ఉజ్వల్‌ పథకం లబ్ధిదారులకు రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. వీరిలో...

ఇంటి అవసరాలకు వాడే గ్యాస్‌ సిలెండర్‌లపై సబ్సిడీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 జూన్‌ నుంచే గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లపై...

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్‌ పొందినవారికి ఒక్కో సిలెండర్‌పై రూ. 200 చొప్పున సబ్సిడీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...

ఇపుడు దేశంలో ధర పెరగని వస్తువు లేదు. కొన్నయితే.. ప్రతినెలా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, కూరగయాలు, వంట నూనెలు, నిత్యావసర సరుకుల ధరలు...

దేశంలో గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్‌ సంస్థలు షాకిచ్చాయి. కమర్షియల్ గ్యాస్ ధరను రూ. 105 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం 19...