For Money

Business News

IPO

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ఓపెనైంది. ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ కావడం విశేషం. ఫార్మా, కెమికల్‌...

ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ అనుమతి లభించింది. ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలు తయారు చేసే ఏథర్‌ ఎనర్జీ మార్కెట్‌ నుంచి...

టాటా గ్రూప్‌ నుంచి మరో పబ్లిక్‌ ఆఫర్‌ రెడీ అవుతోంది. దాదాపు ఏడాది తరవాత ఈ గ్రూప్‌ నుంచి ఓ కంపెనీ ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. టాటా...

ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ పబ్లిక్‌ ఆఫర్‌ నవంబర్‌ 6న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్కెట్‌ నుంచి రూ.11,300 సమీకరించేందుకు మార్కెట్‌కు వస్తున్న ఈ కంపెనీ...

వారీ ఎనర్జీస్‌ షేర్‌ రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానుంది. మార్కెట్‌ నుంచి రూ.4321 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ ఇటీవల పబ్లిక్‌ ఆఫర్‌ చేసిన విషయం...

ఫుడ్‌ డెలివరీ రంగం నుంచి మరో కంపెనీ నిధుల సమీకరణకు ప్రైమరీ మార్కెట్‌కు రానుంది. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొందిన స్విగ్గీ కంపెనీ తన తొలి...

హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ లిస్టింగ్‌ ఊహించినట్లే నిరాశ కల్గించింది. ఒక్కో షేరును రూ.1960 కేటాయించగా ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 1934 వద్ద ఓపెనైంది. వెంటనే...

దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూగా రికార్డు సృష్టించిన హ్యుందాయ్‌ ఇండియా షేర్లు రేపు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి. మార్కెట్‌ నుంచి రూ. 27,870 కోట్ల...

దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌గా హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ రికార్డు సృష్టించింది. అయితే రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పొందడంలో ఘోరంగా విఫలమైంది....

హ్యుందాయ్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ రెండో రోజు నాటికి 42 శాతం సబ్‌స్క్రియబ్‌ అయింది. మార్కెట్‌ నుంచి రూ. 27,870 కోట్ల సమీకరించేందుకు ఉద్దేంచిన ఈ ఇష్యూ...