For Money

Business News

IPO

పబ్లిక్‌ ఆఫర్‌కు ఎల్‌ఐసీ సన్నద్ధమతోంది. ఈ వారంలోనే సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను ఎల్‌ఐసీ దాఖలు చేయనుంది. కంపెనీ ప్రస్తుత విలువ రూ. 5.4 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు...

ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ పేరుతో వంటనూనెలతో పాటు ఇతర ఆహార పదార్థాలను మార్కెట్‌ చేసే అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ విల్మర్‌ షేర్లు రేపు లిస్ట్‌ కానున్నాయి. ఒక్కో...

కోజెంట్ ఈ - సర్వీసెస్ లిమిటెడ్ త్వరలోనే క్యాపిటల్‌ మార్కెట్‌లోకి రానుంది. ఈ మేరకు సెబీకి ప్రాస్పెక్టస్‌ సమర్పించింది. మొత్తం రూ.150 కోట్లు విలువ చేసే తాజా...

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మెగా ఐపీవో మార్చిలో రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను వచ్చే వారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా... ఎపుడు అన్న అంశంపై మార్కెట్‌లో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ ఆఫర్‌ ద్వారా...

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ షేర్లు రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 లిస్ట్‌ అవ్వాల్సింది. ఒక రోజు ముందుగానే కంపెనీ షేర్లు లిస్ట్‌...

మాన్యవర్ బ్రాండ్ దుస్తులను విక్రయించే వేదాంత్ ఫ్యాషన్స్ పబ్లిక్‌ ఇష్యూ ఫిబ్రవరి 4న ప్రారంభం కానుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ .824- రూ. 866గా నిర్ణయించారు....

బోట్‌ బ్రాండ్‌ పేరుతో ఇయర్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు విక్రయిస్తున్న ఇమాజిన్‌ మార్కెటింగ్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రూ. 2000 కోట్ల ఇష్యూ...

ఇటీవల భారీ హంగామాతో వచ్చిన న్యూఏజ్‌ పబ్లిక్‌ ఇష్యూలలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల చేతులు బాగానే కాలాయి. ముఖ్యంగా ఇష్యూ సమయంలో షేర్లు లభించకపోవడంతో, లిస్టయిన తరవాత...