ఏడాది చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లో ఒత్తిడి కన్పించినా... ఏడాదిలో భారీ లాభాలను ఇన్వెస్టర్లకు మార్కెట్ ఇచ్చింది. అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు...
BSE
నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. చిత్రంగా సీఆర్ఆర్ తగ్గించినా బ్యాంకు షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. ఏవో కొన్ని ప్రధాన షేర్లు మినహా. ఇక రియాల్టి...
కేవలం పడి నిమిషాల్లో మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. ఉదయం నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చిన మార్కెట్ రికార్డు స్థాయిలో 24857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...
సంవత్ 2081 శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టి 94 పాయింట్ల లాభంతో 24299 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా...
వరుసగా అయిదు రోజుల నష్టాలకు నిఫ్టి ఇవాళ గుడ్ బై చెప్పింది. ఆరంభంలో వెంటనే నష్టాల్లోకి జారుకున్నా... పావు గంటలోనే కోలుకుంది. రోజంతా గ్రీన్లో కొనసాగి 158...
సెప్టెంబర్ 27న నిఫ్టి ఆల్టైమ్ రికార్డు స్థాయి 26277ని తాకింది. అప్పటి నుంచి అంటే సరిగ్గా నెల రోజుల్లో దాదాపు 2000 పాయింట్లు కోల్పోయింది. గత శుక్రవారం...
నిఫ్టి కాస్త అటు ఇటుగా ఉన్నా... సాధారణ ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర అధికంగా ఉండేవి మిడ్క్యాప్ షేర్లే. పైగా గత ఏడాది...
మార్కెట్లో వచ్చే వారం ఆరంభంలోనే నిఫ్టికి కీలక పరీక్ష ఎదురు కానుంది. డైలీ చార్ట్స్లో నిఫ్టి 50 రోజుల చలన సగటు దిగువకు వచ్చినా... వీక్లీ చార్ట్లలో...
పశ్చిమాసియా యుద్ధం పేరుతో విదేశీ ఇన్వెస్టర్లు తెగ అమ్మారు మన మార్కెట్లో. యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర పెరగడం, దరిమిలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, క్రూడ్...
సెబీ ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనల మేరకు బీఎస్ఈ ఇక నుంచి ఒకే ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ను కొనసాగించనుంది. ప్రస్తుతం బీఎస్ఈ ఎఫ్ అండ్ ఓ...
