దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అక్టోబర్ డెరివేటివ్స్ సిరీస్ బుల్ ఆపరేటర్లకు ఓ పీడకలగా మారిపోయింది. నిన్న ఒక్కసారిగా పెరిగినట్లే పెరిగి.....
Bank Nifty
మార్కెట్ ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. మిట్టమధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినా.. ఎంతోసేపు ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి 24498 పాయింట్లను తాకింది. మిడ్ సెషన్ తరవాత లాభాల...
మొత్తానికి మిడ్ సెషన్ వరకు నష్టాల్లో ఉన్న నిఫ్టి... ఆ తరవాత కోలుకుని లాభాల్లో ముగిసింది. అయితే ఈ లాభాలు షార్ట్ కవరింగ్ వల్ల వచ్చినవా లేదా...
వరుసగా అయిదు రోజుల నష్టాలకు నిఫ్టి ఇవాళ గుడ్ బై చెప్పింది. ఆరంభంలో వెంటనే నష్టాల్లోకి జారుకున్నా... పావు గంటలోనే కోలుకుంది. రోజంతా గ్రీన్లో కొనసాగి 158...
సెప్టెంబర్ 27న నిఫ్టి ఆల్టైమ్ రికార్డు స్థాయి 26277ని తాకింది. అప్పటి నుంచి అంటే సరిగ్గా నెల రోజుల్లో దాదాపు 2000 పాయింట్లు కోల్పోయింది. గత శుక్రవారం...
మార్కెట్ ఎంత బలహీనంగా ఉందంటే... కుప్పకూలడానికి ఒక్క కారణం చాలు. ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక్క షేర్ మొత్తం మార్కెట్ మూడ్ను మార్చేసింది. ఇప్పటికే బజాజ్...
నిఫ్టి పతనం ఒక మోస్తరుగా కన్పిస్తున్నా... చాలా మంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలతో ఉన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్ల వద్ద అత్యధికంగా మిడ్ క్యాప్...
నిఫ్టి నష్టాల్లో ముగిసినా... మార్కెట్ కాస్త స్థిరంగా ఉందనే చెప్పాలి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు రోజున నిఫ్టి కేవలం 36 పాయింట్ల నష్టంతో ముగియడం విశేషం. ముఖ్యంగా...
పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం మెటల్ సూచీ 3 శాతం సెంట్రల్ పీఎస్ఈ సూచీ 3 శాతం క్యాపిటల్ గూడ్స్ సూచీ 3 శాతం రియాల్టి...
నిఫ్టి కాస్త అటు ఇటుగా ఉన్నా... సాధారణ ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర అధికంగా ఉండేవి మిడ్క్యాప్ షేర్లే. పైగా గత ఏడాది...
