For Money

Business News

రూ.524 పెరిగిన గోల్డ్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు పెరగడం, డాలర్ స్థిరంగా ఉండటంతో మనదేశంలోనూ వాటి ధరలు పెరిగాయి. రాత్రి ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంట్రాక్ట్‌ రూ. 524 పెరిగి రూ. 47925 వద్ద ముగిసింది. వెండి ఫిబ్రవరి కాంట్రాక్ట్ కూడా రూ.414 పెరిగి రూ. 61,838 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1.32 శాతం పెరిగి 1,784 డాలర్ల వద్ద ముగిసింది. ఇక వెండి కడూఆ 1 శాతం 22.56 డాలర్ల వద్ద ముగిసింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్‌ 96.17 వద్ద ముగిసింది.