For Money

Business News

ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆస్పత్రిలో చేరారు. దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆమె చేరినట్లు తెలిసింది. ఓ ప్రైవేటు వార్డులో ఆమెను చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.