For Money

Business News

FEATURE

హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి వస్తువల ధరలు పెరిగినందునే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. సబ్బుల ధరల పెరుగుదల...

క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ విధానాల్లో అయోమయమున్నా... అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్‌ కరెన్సీ ఎక్స్ఛేంజీ క్రాస్‌ టవర్‌ భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. 35 మంది ఉద్యోగులకు మనదేశంలో...

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,425 స్థాయిని తాకింది. కొన్ని నిమిషాల్లోనే 17,349ని తాకింది. నిఫ్టి ప్రస్తుతం 19 పాయింట్ల నష్టంతో 17,359 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు మిడ్‌...

విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ అమ్ముతున్నారు. నిన్న దేశీయ సంస్థలు రూ.547 నికర కొనుగోళ్ళు చేయగా, విదేశీ ఇన్వెస్టర్లు రూ. 589 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. గత...

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పు లేదు. అంతకుముందు యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు...

టుటికోరిన్‌ కేంద్రంగా పనిచేసే తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను సెబి వద్ద దాఖలు చేసింది. 1.584 కోట్ల షేర్లను పబ్లిక్‌...

చాలా రోజుల తరవాత ఐటీ షేర్లు నిఫ్టికి మద్దతుగా నిలిచాయి. బ్యాంక్‌ నిఫ్టి అర శాతం దాకా నష్టపోయినా...నిఫ్టి ఆకర్షణీయ లాభంతో క్లోజ్‌ కావడానికి కారణం ఐటీ,...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17400నిదాటి 17,429ని తాకింది. ఈ స్థాయి దాటితే నిఫ్టి ప్రధాన నిరోధం 17,450. మరి స్థాయిని...

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తన ఆసియా కస్టమర్లకు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. తన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం...