For Money

Business News

FEATURE

ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఆగస్టులో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గిందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది....

హ్యుందాయ్‌ ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.50,000 దాకా రాయితీలు ఇస్తోంది. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్‌...

జెట్‌ ఎయిర్‌వేస్ మళ్ళీ రన్‌వేపైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. వచ్చే మార్చికల్లా జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ ఎగరనున్నాయని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం ఇవాళ వెల్లడించింది. ఢిల్లీ-ముంబై...

రేపు రెండు ఐపీఓలు లిస్టవుతున్నాయి. ఒకటి హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నస్టిక్స్‌ కాగా, రెండోది అమి ఆర్గానిక్స్‌. స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ అయిన అమి ఆర్గానిక్స్‌ ఐపీఓ...

ఈ నెల 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీఎస్టీ సెక్రటేరియట్‌ సలహా...

అమెరికా చెందిన ఊబర్‌ కంపెనీకి నెదర్లాండ్స్‌ కోర్టులో చుక్కెదురైంది. తమ దేశ కార్మిక చట్టాల ప్రకారం ఊబర్‌లో పనిచేసే డ్రైవర్లు.. ఉద్యోగులతో సమానమని వారికి మరిన్ని కార్మిక...

ఆల్గో ట్రేడర్స్‌ ఊహించినట్లే దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. 17,300 పైన కాస్సేపు నిలదొక్కుకునేందుకు నిఫ్టి ప్రయత్నించినా...17,270ని తాకిన తరవాత కోలుకుంది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టిపై...

నిఫ్టి ఇవాళ నష్టాలో ప్రారంభమయ్యే అవకాశముంది. సింగపూర్‌ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉన్నా... ఆ స్థాయి నష్టాలు ఉండకపోవచ్చు. నిఫ్టికి ఇవాళ 17,330 ప్రాంతంలోనే మద్దతు...

కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి...

మళ్లీ ఉద్దీపన ప్యాకేజీ అమెరికా మార్కెట్లను ప్రభావితం చేయనుంది. ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణకు సంబంధించి ఈ నెలలోనే ప్రకటన రావొచ్చు. గత శుక్రవారం మన మార్కెట్లకు సెలవు....