మార్కెట్ ఇవాళ మిడ్ సెషన్ వరకు భారీ నష్టపోయింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 200 పాయింట్లు కోలుకుంది. అయినా 106 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇవాళ...
FEATURE
పండుగ సీజన్ ముందు రిలయన్స్ జియో ప్రి పెయిడ్ కార్డులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇది ఎంపిక చేసిన మూడు ప్యాకేజీలకు మాత్రమే...
దేశంలోనే ఈ రంగంలో ఉన్న ఏకైక కంపెనీ. కాసినో, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇన్వెస్టర్లను ఎపుడూ నిరాశపర్చలేదు. గోవా సమీపంలో సముద్రంపై...
కస్టమర్లకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో RBL బ్యాంకుపై ఆర్బీఐ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. చట్ట విరుద్దంగా ఖాతాలు తెరిచినట్టు తమ పరిశీలనలో తేలినట్టు ఆర్బీఐ...
డాలర్ ఆధార పరిశ్రమలలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. రాత్రి అమెరికా నాస్డాక్ పతనం కూడా భారత ఐటీ కంపెనీలపై తీవ్రంగా ఉంది. ఇవాళ టాప్ లూజర్స్లో...
ఇవాళ కూడా నిఫ్టి ఓపెనింగ్లోనే 17,900ను దాటి 17,912 పాయింట్లను తాకింది. ఆ వెంటనే 17,864కు క్షీణించింది. ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో...
గూగుల్కు చెందిన ఓ అనుబంధ సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు Glance InMobi Pte సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇది...
చైనా సమస్యలు దాదాపు సమసినట్లే. అంతర్జాతీయ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. పెరగడానికి లేదా తగ్గడానికి ఒక ట్రిగ్గర్ కోసం ఎదురు చూస్తున్నాయి. అధిక స్థాయిలో నిఫ్టికి ఒత్తిడి...
ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదార్లకు అత్యంత అనుకూలమైన నగరంగా కోల్కతా టాప్లో ఉందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. తదుపరి స్థానాల్లో హైదరాబాద్, పుణె ఉన్నాయని వివరించింది. ‘1,000...
దాదాపు ఆ స్థాయిని తాకింది క్రూడ్ ఆయిల్. అమెరికా మార్కెట్ సమయంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 79.72 డాలర్లకు...