For Money

Business News

FEATURE

అదానీ గ్రూప్‌నకు చెందిన ఏసీసీ కంపెనీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...

ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఏపీకి కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తున్నాయి. ఇటీవలే అమరావతికి ఏకంగా రూ. 15,000 కోట్ల గ్రాంట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం...

దీపావళి ధమాకా. నిజమే కాకపోతే కంపెనీలకు. కస్టమర్లకు మాత్రం నెత్తిన మరో భారం. ఆన్‌లైన్‌ ఫుడ్‌కు అలవాటు పడిన కస్టమర్లను దోచుకోవడం మొదలైంది. గతంలో ఫ్రీగా వస్తువులు...

మార్కెట్‌లో క్యాష్‌ కరిగిపోతోంది. కరోనా తరవాత ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు చితికిపోయారు. బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచకపోవడం.....

నిఫ్టి నష్టాల్లో ముగిసినా... మార్కెట్‌ కాస్త స్థిరంగా ఉందనే చెప్పాలి. వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు రోజున నిఫ్టి కేవలం 36 పాయింట్ల నష్టంతో ముగియడం విశేషం. ముఖ్యంగా...

అదానీ గ్రూప్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ అయిన అదానీ ఎనర్జి సొల్యూషన్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి...

దేశంలోని 11 ఈకామర్స్‌, క్విక్‌ కామర్స్‌ ప్లేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీపీఏ (సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ -CCPA) నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ...

వాల్‌స్ట్రీట్‌ ప్రస్తుతం నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతోంది. అనేక కంపెనీల ఫలితాలు వస్తున్నాయి. మెజారిటీ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. టెస్లా ఫలితాలు ఈ వారం రానున్నాయి....

ఇవాళ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా షేర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది. లిస్టింగ్‌ రోజే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఈ షేర్‌ ఎన్ఎస్‌ఈలో రూ.1845 వద్ద ముగిసింది....

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కంపెనీ రూ. 176 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 389...