For Money

Business News

FEATURE

నైకా పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే రీటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు 1.85 రెట్లు అధికంగా దరఖాస్తులు...

మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్‌కు ఇవాళ క్లోజింగ్‌. కార్పొరేట్‌ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మెజారిటీ కంపెనీలు, మారుతీ వంటి పెద్ద కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు...

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ దాదాపు ఎలాంటి మార్పు లేకుండా ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా మైక్రోసాఫ్ట్‌ రికార్డు స్థాయి లాభాలు....

డాక్టర్‌ గురువారెడ్డికి చెందిన సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ను కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇటవల పబ్లిక్‌ ఇష్యూ ద్వారా భారీ...

నవంబర్‌ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు దుబాయ్‌ ఎక్స్‌పో-2021లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ...

మైక్రోసాఫ్ట్‌ నుంచి ఆకర్షణయీ ఆర్థిక ఫలితాలను ఆశిస్తుండటంతో నాస్‌డాక్‌ 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలో పెద్ద మార్పు లేదు. కాని...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించిందని సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 3,697 కోట్ నికర లాభాన్ని ప్రకటించింది....

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 66 శాతం క్షీణించి రూ.487 కోట్లకు చేరింది. లాభం...

జొమాటొ ఇన్వెస్టర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పబ్లిక్‌ ఇష్యూ పేటీఎంకు సంబంధించిన కీలక వివరాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. పేటీఎం పబ్లిక్‌ ఆఫర్‌ నవంబర్‌ 8న...