For Money

Business News

FEATURE

కొత్త సంవత్‌ ప్రారంభంలో మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 150 పాయింట్లు కోల్పోయింది. 18,040 వద్ద ప్రారంభమైన మార్కెట్‌ పది నిమిషాల్లోనే 17,887ని...

నిఫ్టి క్రితం ముగింపు 17,916. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17970 వద్ద ఎదురు కానుంది. 18,000 దాటితే నిఫ్టి పటిష్ఠంగా...

అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా మార్కెట్‌ పటిష్ఠంగా ఉంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. డౌజోన్స్‌ అర శాతంపైగా లాభంతో శుక్రవారం ముగిసింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం...

చమురు ధరలు మళ్ళీ ఊపందుకుంటున్నారు. మొన్న 80 డాలర్లకు చేరిన బ్యారెల్‌ క్రూడ్‌ ధర ఇవాళ 83.81 డాలర్లకు చేరాయి. అంతర్జాతీయగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు...

మార్కెట్‌ నుంచి రూ. 18300 కోట్ల సమీకరణ కోసం పీటీఎం ఇవాళ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. పేటీఎం యాజమాన్య సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ జారీ చేస్తున్న...

మరో ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇపుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈసారి హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ ఆరోపణలు ఎదుర్కొవడం...

లాభాలు స్వీకరించినా, నిఫ్టి 17,900పైన ముగిసింది. దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల మధ్య మూరత్‌ ట్రేడింగ్ జరిగింది. 17,935...

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకేసారి బులియన్‌, డాలర్‌ పెరిగితే ఇలాగే ఉంటుంది. ఈ నెల నుంచి ఉద్దీపన ప్యాకేజీకి వారాలవారీగా కోత పెడతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ ప్రకటించింది....

(ForMoney Exclusive Story) ఒక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతం మినహాయిస్తే... ఇతర రాష్ట్రాల సరిహద్దులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు యానాం ఒక్కటే అనుకుంటే... తరవాత...

ఇవాళ్టి నుంచి రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో జియో ఫోన్‌ నెక్ట్స్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఫోన్‌ కొనేందుకు మీరు నేరుగా స్టోర్‌ వెళ్ళరాదు. ముందు కంపెనీ వెబ్‌సైట్‌...