భారత్ పట్ల అమెరికా వైఖరి మరింత ముదురుతోంది. అధ్యక్షుడు ట్రంప్ భారత్పై తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదని ఆరోపించారు. పైగా...
FEATURE
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం నుంచి చైనాకు చెందిన ఆలిబాబా వైదొలగనుంది. యాంట్ ఫిన్ ద్వారా పేటీఎం మాతృసంస్థ వన్ 97కమ్యూనికేషన్ష్లో తనకు ఉన్న వాటాను చైనా...
భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. రష్యా నుంచి ఇంకా చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్ సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. ఉక్రయిన్లో...
క్యూఐపీ (Qualified Institutional Placement) ఇష్యూను ఎస్బీఐ ఇవాళ ప్రారంభించింది. ఈ ప్లేస్మెంట్ ద్వారా రూ. 25000 కోట్లన సమీకరించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఇష్యూ ధర రూ....
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి బోనస్ ఇష్యూ రాబోతోంది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బ్యాంక్ బోర్డు ఈనెల 19న సమావేశం అవుతోంది. బోనస్ షేర్ల జారీతో...
Spandana Sphoorthy: నిధుల సమీకరణ ప్రతిపాదన పరిశీలనకు ఈనెల 15న బోర్డు సమావేశం Senores Pharma: హావిక్స్ గ్రూప్ ఇన్కార్పొరేటెడ్లో 2.97 శాతం వాటా విక్రయం Centrum...
వచ్చే వారం ఎస్బీఐ క్యూఐపీ ఇష్యూ జారీ చేయనుంది. సుమారు రూ. 25,000 కోట్ల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు అమ్మనుంది. ఈ డీల్ వచ్చే...
ఉదయం నుంచి మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైంది. అక్కడక్కడా లాభాల స్వీకరణ కన్పించినా.. చాలా వరకు అమ్మకాల జోరు అధికంగా ఉంది. టీసీఎస్, టాటా ఎలెక్సి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. ఇవాళ తాజాగా కాపర్పై మరో 50 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ ఆగస్టు...
ఏఐ బూమ్ కారణంగా ఎన్విడియో కంపెనీ షేర్ పరుగులు పెడుతోంది. హై ఎండ్ సెమి కండక్టర్లను తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల...
