మార్కెట్ ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినా... 2025లో కేవలం రెండు సార్లు మాత్రమే వడ్డీ తగ్గింపులు ఉంటాయని...
FEATURE
ఏకంగా రెండు రోజుల ముందు సినిమా విడుదల చేయడం పుష్ప 2 గేమ్ ప్లాన్ బాగా పనిచేసింది. ప్రీమియంతో మొదటి రోజు కలెక్షన్స్ పెరిగాయి. గురు, శుక్రవారాల్లో...
ఏడాదిలో సెన్సెక్స్ 30 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఏడాదిలో సెన్సెక్స్ లక్ష మార్కుని దాటి 1,05,000కి...
నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. చిత్రంగా సీఆర్ఆర్ తగ్గించినా బ్యాంకు షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. ఏవో కొన్ని ప్రధాన షేర్లు మినహా. ఇక రియాల్టి...
ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి ముందు మార్కెట్ స్థిరంగా ప్రారంభమైంది. నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి....
కేవలం పడి నిమిషాల్లో మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. ఉదయం నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చిన మార్కెట్ రికార్డు స్థాయిలో 24857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...
మార్కెట్ ఇవాళ కూడా కీలక దశలను పరీక్షిస్తోంది. ఉదయం ఆరంభంలోనే 24539 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 24500పైన కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా ఇవాళ నిలకడగా...
క్రిప్టో కరెన్సీలు అనూహ్య లాభాలు సాధిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత క్రిప్టో మార్కెట్ జోరందుకుంది. అప్పటి నుంచి ముఖ్యంగా బిట్ కాయిన్...
మార్కెట్ ఇవాళ తీవ్రస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో బాగానే ఉన్నా మిడ్ సెషన్ లోపల లాభాలన్నీ కోల్పోయి 24366ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఒక మోస్తరు...
ఉదయం మార్కెట్ లాభాల్లో ప్రారంభమైనా.. తరవాత నష్టాల్లోకి జారుకుంది. 24573 పాయింట్లను తాకినా తరవాత 24366కి అంటే దాదాపు 200 పాయింట్లు క్షీణించింది. ఈలోగా మహారాష్ట్ర సీఎంగా...
