For Money

Business News

FEATURE

కనబడిన ప్రతి రంగంలోనూ ప్రవేశిస్తూ... అనేక కంపెనీలను ఎడాపెడా కొనుగోలు చేస్తూ వచ్చిన అదానీ గ్రూప్‌ తొలిసారి ఓ లిస్టెడ్‌ కంపెనీ నుంచి వైదొలగింది. అదానీ విల్మర్‌లో...

ఇవాళ నిఫ్టి భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ తరవాత మార్కెట్‌లో తీవ్ర నష్టాల ఒత్తిడి వచ్చింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో...

మార్కెట్‌ స్థిరంగా ప్రారంభమైంది. శుక్రవారం అమెరికా మార్కెట్ల భారీ పతనం తరవాత నిఫ్టి నిలకడగా ప్రారంభం కావడం విశేషం. ఆరంభంలో 23818ని తాకిన నిఫ్టి ఇపుడు 10...

నిఫ్టి ఇవాళ ఆరంభంలో ఆకర్షణీయ లాభాలు పొందింది. కాని పది గంటల తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఒకదశలో 23938 పాయింట్ల స్థాయికి చేరినా...ఆ తరవాత 23800...

2025 తొలి డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ లాభాలతో ప్రారంభమయ్యాయి. రోలోవర్స్ నిరాశాజనకంగా ఉన్నా నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 100పాయింట్ల లాభంతో 23848 వద్ద ట్రేడవుతోంది....

దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో...

ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో కేంద్రం పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా...

2024 చివరి నెలవారీ డెరివేటివ్స్‌ గ్రీన్‌లో క్లోజయ్యాయి. సరిగ్గా 1.30 గంటలకు నిఫ్టి గట్టి షాక్‌ ఇచ్చింది. ఉదయం గ్రీన్‌ నుంచి నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి తరవాత...

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 90,000కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఈ రిఫైనరీ తొలిదశ పనులు ప్రారంభించినట్లు బీపీసీఎల్‌ ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు...

టాటా గ్రూప్‌ నుంచి మరో పబ్లిక్‌ ఆఫర్‌ రెడీ అవుతోంది. దాదాపు ఏడాది తరవాత ఈ గ్రూప్‌ నుంచి ఓ కంపెనీ ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. టాటా...