For Money

Business News

FEATURE

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ రంగంలోకి టీసీఎస్‌ అడుగు పెడుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు కొత్త కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక గిగావ్యాట్‌...

దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ మరోసారి నిరాశపర్చింది. టర్నోవర్‌ విషయంలో పరవాలేదనిపించినా... నికర లాభం గత త్రైమాసిక స్థాయిలో కూడా రాలేదు. రెండో...

హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూప్‌నకు అమెరికా షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ కంపెనీ హెటిరో ల్యాబ్స్‌కు చెందిన ల్యాబ్‌లో తయారు చేస్తున్న మందుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం...

గత రెండు వారాల నుంచి మార్కెట్‌ను ఊరిస్తూ వచ్చిన జీఎస్టీ 2.0 వెర్షన్‌ తుస్సుమంది. రెండు రోజులు సాగాల్సిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఒక్క రోజులోనే ముగించి......

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ మార్కెట్‌ పరుగులు తీస్తోంది. ట్రంప్‌ సుంకాలపై కోర్టుల్లో చుక్కెదురు కావడంతో వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రధాన సూచీలన్నీ ఒకటిన్నర శాతంపైగా నష్టంతో...

నిఫ్టి ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలో నిఫ్టి 24665కి చేరినా.. ప్రస్తుతం 24533 వద్ద ట్రేడవుతోంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు...

ఇవాళ్టి నుంచి పలు కంపెనీల షేర్ల ప్రైస్‌ బాండ్‌ను 20 శాతానికి పెంచారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, సీఈఎస్‌సీ, గ్రాన్యూయల్స్‌ ఇండియా, ఐఆర్‌బీ...

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రో కంపెనీ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. గత మే నెలలో కంపెనీ ఐపీఓ కోసం రహస్య...

వాల్‌స్ట్రీట్‌లోని ప్రధాన సూచీలన్నీ ఇపుడు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. ఏ క్షణమైనా నష్టాల్లో జారుకునేలా లాభాలు ఉన్నాయి. ఎన్‌విడియా పనితీరు మార్కెట్‌ అంచాలను...

ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఐఫోన్‌ ఛాసిస్‌లు తయారు చేసే ప్లాంట్‌ రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు...