For Money

Business News

ECONOMY

ఆరోగ్య బీమాతో పాటు రీఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై ఇప్పటికే విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని పలువురు కేంద్ర మంత్రులు కోరడంతో రేపు అంటే సోమవారం జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై...

పేటీఎం, జీ పే, గూగుల్‌ పే వంటి పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ ద్వారా పంపిన మొత్తం రూ.2000 లోపు ఉన్నా జీఎస్టీ విదించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలిస్తోంది....

ఈ ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే మార్చి 14వ తేదీన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. త్వరలోనే...

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురి బుచ్‌పై ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రం చేసింది. సాధారణంగా ఒక ఆరోపణ చేసి.. దానిపై చర్యలకు డిమాండ్‌ చేయడం రాజకీయ పార్టీలకు...

బుడమేరు ఛానలైజేషన్‌కు సంబంధించిన నాలుగు కాంట్రాక్టలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో జులై 8వ...

ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ నెల 7వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది.ఈ సమావేశంలో...

దేశ వ్యాప్తంగా కొత్తగా 730 ఎఫ్‌ఎం స్టేషన్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ సర్వీసులు లేని పట్టణాల్లో వీటిని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన వేలం...

వచ్చే నెల 9వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానుంది.ఈ సారి అజెండా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ. జీఎస్టీ రేట్లు మరీ అధికంగా ఉన్నాయని దేశ వ్యాప్తంగా...

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...