రుణాలు తీసుకోవడాన్ని సులభం చేయడం కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (ULI)ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ పేమెంట్ ఎలా...
ECONOMY
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మూసీ నది కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసినా.. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. మూసీ అభివృద్ధి పథకం కోసం రూ....
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. నాగ్పుర్లో ఆయన...
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల ఆదాయంలో బీఆర్ఎస్ టాప్లో నిలిచింది. ఆ ఏడాదికి సంబంధించి 39 ప్రాంతీయ పార్టీల ఆదాయాలను ఏడీఆర్ సంస్థ విడుదల చేసింది.39...
‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. కొన్ని టర్మ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ను 0.1 శాతం వరకు పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. కొత్త వడ్డీ...
ఆంధ్రప్రదేశ్లో రూ. 70,000 కోట్ల వ్యయంతో బీపీసీఎల్ నిర్మించదలచని రిఫైనరీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బీపీసీఎల్ ప్రతినిధి బృందం నిన్న...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరింత వాటా అమ్మడానికి ఇదే సరైన సమయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నివేదిక పేర్కొంది. ఈనెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 23వ తేదీన పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్...
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఎంపికయ్యారు. ఆయన పేరును కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ప్రకటించారు. భువనేశ్వర్లో జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు మాఝీను...
ఇవాళ కొత్త కేంద్ర కేబినెట్లో శాఖల కేటాయింపు పూర్తయింది. సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు లేవు. చాలా వరకు ప్రధాన క్యాబినెట్ మంత్రులకు పాత శాఖలే కేటాయించారు....