For Money

Business News

CORPORATE NEWS

చేతక్‌ ఇ-స్కూటర్‌ను బజాజ్‌ ఆటో హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రవేశ పెట్టనుంది. ఈమేరకు ఆన్లైన్‌ బుకింగ్‌ ప్రారరంభించింది. చేతక్‌.కామ్‌ వెబ్‌సైట్లో రూ.2,000 చెల్లించి చేతక్‌ ఈ-స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని...

ప్రభుత్వ విమానాశ్రయాలను అమ్మేస్తున్న కేంద్రం.. ఇతర జాయింట్‌ వెంచర్లలో ఉన్న తన వాటాను కూడా విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) నిర్వహణలోని...

డిజిటల్‌ పేమెంట్స్‌, బిజినెస్‌ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన రేజర్‌ పేలోకి సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌ పెట్టుబడి పెట్టింది. అయితే పెట్టుబడి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే...

ఉదయం నుంచి ఎన్డీటీవీని అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేస్తోందన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్‌ అప్పర్‌ సీలింగ్‌ అంటే అనుమతించిన...

ఇటీవల కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తల కారణంగా అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ లక్ష కోట్ల రూపాయల వరకు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో...

కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల జారీకి పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జత కట్టింది. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు, వ్యాపారస్థులను టార్గెట్‌ చేస్తూ వీసాతో కలిసి ఈ...

దేశంలో 5జీ సేవల ట్రయల్స్‌లో వొడాఫోన్‌ ఐడియా రికార్డు నెలకొల్పింది. 3.7 జీబీపీ వేగంతో డేటాను బదిలీ చేసినట్లు వొడాఫోన్‌ తెలిపింది. గాంధీనగర్, పూణేలో కేటాయించిన మిడ్‌...

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జొమాటి వంటి సంస్థలు ఇక నుంచి జీఎస్టీ కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇది...

బయోకాన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మధ్య వ్యూహాత్మక డీల్‌ కుదరింది. బయోకాన్ అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్‌లో 15 శాతం వాటాను సీరం ఇనిస్టిట్యూట్ అనుబంధ సంస్థ...

నిన్న మీడియాతో మాట్లాడిన ఎయిర్‌టెల్‌ యజమాని సునీల్‌ మిట్టల్‌ టెలికాం చార్జీలను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకెంతో కాలం తక్కువ ధరకు ఆఫర్‌ చేయలేమని చెప్పారు. ఈ...