భారతదేశంలో వివో మొబైల్ ఫోన్స్ను విక్రయించిన వివో చైనా కంపెనీ దిగుమతుల పేరుతో సుమారు రూ. 70,000 కోట్లను విదేశాలకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది....
CORPORATE NEWS
ఎస్ బ్యాంక్లో మెజారిటీ వాటా కోసం జపాన్కు చెందిన ఓ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జపాన్కు చెందిన మిత్సుబిషి యూఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ ఇపుడు ఎస్...
గూగుల్ పేలో యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని గూగుల్ తీసుకు వచ్చింది. బ్యాంక్ ఖాతా లేనివారు కూడా గూగుల్పే ద్వారా చెల్లింపులు చేయొచ్చు. దీని కోసం గూగుల్ పే,...
పలు కేసుల్లో మాదిరిగానే ఈ కేసు కూడా క్లోజైంది. అదానీ చేతికి ఎన్డీటీవీ వచ్చిన తరవాత ఆ కంపెనీపై నమోదు చేసిన సీబీఐ కేసును క్లోజ్ చేశారు....
నిఫ్టి బలంగా ఉన్నా... బ్యాంక్ నిఫ్టి బలహీనంగా ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ స్వల్పంగా దెబ్బతింది. ఉదయం నుంచి లాభాల్లోఉన్న నిఫ్టిపై బ్యాంకు షేర్ల ఒత్తిడి పెరిగింది. ఇతర...
బంగారం ధరలతో పాటు ఈ రంగంలో ఉన్న షేర్లకు ఈ ఏడాది జాక్పాట్ అని చెప్పొచ్చు. దాదాపు అన్ని కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని...
అమెరికాకు చెందిన ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్పై భారత ప్రభుత్వ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీసా నిబంధనలు, పన్ను ఎగవేతతో పాటు ఆఫీసులో వర్ణ వివక్ష...
గతవారం సుప్రీం కోర్టు తరవాత వోడాఫోన్ ఐడియా పని అయిపోయిందన్నారు. ఆరోజు షేర్ 20శాతంపైగా క్షీణించింది. తరవాత కూడా నష్టాలు తప్పలేదు. కాని వోడాఫోన్ తన ప్రణాళికలను...
ఐఫోన్ 16 యాపిల్ కంపెనీని పూర్తిగా నిరుత్సాహ పర్చింది. కొన్ని మార్కెట్లు మినహా... ప్రధాన మార్కెట్లలో ఈ ఫోన్ అమ్మకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. సాధారణంగా ఐఫోన్లకు...
ఇండియా పోస్ట్ను సమూలంగా మార్చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా ఇండియా పోస్ట్ మారాల్సి...