మార్చి 31 నుంచి నిఫ్టీ 50 సూచీ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్థానంలో అపోలో హాస్పిటల్స్ రానుది. నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలోనూ మార్పులు...
NSE
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆపీసర్ ఆనంద్ సుబ్రమణ్యంను సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీ సర్వర్ ఆర్కిటెక్చర్ స్కామ్లో...
ఉదయం భారీ నష్టాల నుంచి కోలుకున్నట్లే కన్పించిన భారత మార్కెట్లకు యూరో మార్కెట్లు చావు దెబ్బతీశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు రెండు శాతం వరకు నష్టాలతో క్లోజ్...
షేర్ల ట్రేడింగ్ కొనుగోలు చేసినా, అమ్మినా మర్నాడే (టీ +1) వాటిని సెటిల్ చేసే పద్దతి ఈనెల 25 అంటే రేపటి నుంచి దశలవారీగా అమల్లోకి రానుంది....
ఉదయం నుంచి ఆటుపోట్లకు గురైన నిఫ్టి క్లోజింగ్లో లాభాలన్నీ కోల్పోయి... నష్టాల్లో ముగిసింది. యూరో మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్లో ఉన్నా... మన మార్కెట్...
ఆరంభంలో భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్ సెషన్ తరవాత కాస్త బలహీనపడినట్లు కన్పించినా.. 2 గంటల తరవాత నిఫ్టికి గట్టి మద్దతు...
దిగువ స్థాయిలో మద్దతు అందడంతో ఉదయం 17,070ని తాకిన నిఫ్టి మిడ్ సెషన్కల్లా లాభాల్లోకి వచ్చేసింది. దీనికి ప్రధాన కారణంగా అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్లో రావడమే. టెక్...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. ఎన్ఎస్ఈలో కొలోకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఆమెను ప్రశ్నించారు. ఎన్ఎస్ఈలో ట్రేడింగ్కు...
ఇవాళ కూడా మార్కెట్ హెచ్చుతగ్గులతో ముగిసింది. సూచీలు చాలా స్వల్ప నష్టంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి, ఎన్బీఎఫ్సీ నిఫ్టి గ్రీన్లో ముగిశాయి. మిడ్ సెషన్లో గ్రీన్లో ఉన్న...
ఉక్రెయిన్ - రష్యా ఘర్షణపై దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్న చర్యల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి ఇపుడు గ్రీన్లో కొనసాగుతోంది....
