For Money

Business News

NSE

ఏడాది చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఒత్తిడి కన్పించినా... ఏడాదిలో భారీ లాభాలను ఇన్వెస్టర్లకు మార్కెట్‌ ఇచ్చింది. అక్టోబర్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు...

నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. చిత్రంగా సీఆర్‌ఆర్‌ తగ్గించినా బ్యాంకు షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. ఏవో కొన్ని ప్రధాన షేర్లు మినహా. ఇక రియాల్టి...

కేవలం పడి నిమిషాల్లో మార్కెట్‌ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. ఉదయం నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చిన మార్కెట్‌ రికార్డు స్థాయిలో 24857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...

సంవత్‌ 2081 శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో నిఫ్టి 94 పాయింట్ల లాభంతో 24299 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా...

వరుసగా అయిదు రోజుల నష్టాలకు నిఫ్టి ఇవాళ గుడ్‌ బై చెప్పింది. ఆరంభంలో వెంటనే నష్టాల్లోకి జారుకున్నా... పావు గంటలోనే కోలుకుంది. రోజంతా గ్రీన్‌లో కొనసాగి 158...

సెప్టెంబర్‌ 27న నిఫ్టి ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి 26277ని తాకింది. అప్పటి నుంచి అంటే సరిగ్గా నెల రోజుల్లో దాదాపు 2000 పాయింట్లు కోల్పోయింది. గత శుక్రవారం...

నిఫ్టి కాస్త అటు ఇటుగా ఉన్నా... సాధారణ ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర అధికంగా ఉండేవి మిడ్‌క్యాప్‌ షేర్లే. పైగా గత ఏడాది...

దీపావళి సందర్భంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ‘మూరత్‌ ట్రేడింగ్‌ను నవంబర్‌ 1న ఈ సెషన్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. మూరత్ ట్రేడింగ్‌ సాయంత్రం ఒక గంట సేపు జరుగుతుందని...

డెరివేటివ్స్‌ మార్కెట్‌కు సంబంధించి సెబీ ఇచ్చిన తాజా ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించాయి స్టాక్‌ఎక్స్ఛేంజీలు. ఇప్పటికే బీఎస్‌ఈ సెన్సెక్స్ మినహా ఇతర వీక్లీ డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌లను ఆపేసిన...

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ పేటీఎం మనీలో ఇక నుంచి మీరు ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్ చేయొచ్చు. బీఎస్‌ఈ ఎఫ్‌...