ట్రంప్ సుంకాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో రోలర్ కోస్టర్ రైడ్ చేస్తున్నాయి సూచీలు. మార్కెట్ ఎంత ఫాస్ట్గా పెరుగుతోందో...అదే ఫాస్ట్గా పడుతోంది. నిన్న సెలవు కారణంగా మన...
Nifty
ఉదయం ఊహించినట్లు నిఫ్టి 23000 దిగువకు పడింది. ఒకదశలో 22900 దిగువకు పడి రూ. 22857ని తాకినా... తరవాత కోలుకుని 22904 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో...
డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా నిన్న నిఫ్టిని కాపాడిన ఆపరేటర్లు ఇవాళ వొదిలేశారు. ఓపెనింగ్లోనే నిఫ్టి 200 పాయింట్లకుపైగా నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఐటీ షేర్లలో ఇవాళ కూడా...
ఆరంభంలో నిఫ్టి దాదాపు క్రితం స్థాయిని తాకినా... తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్ సెషన్లోకాస్త ఒత్తిడి వచ్చినా... క్లోజింగ్కు ముందు 23350ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే...
ఇవాళ మార్కెట్లో మెజారిటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మొత్తం 2994 షేర్లు ట్రేడవగా 1955 షేర్లు గ్రీన్లో క్లోజ్ కాగా, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే...
మార్కెట్ ఓపెనింగ్లో భారీగా నష్టపోయినా.. కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్లు కన్పిస్తోంది. ఆరంభంలోనే 23339 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని 23476కి చేరింది. క్రితం ముగింపుతో...
అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి నుంచి భారత్ ఇవాళ నిలదొక్కుకుంది. నాస్డాక్ 4 శాతం క్షీణించినా... డౌజోన్స్ 2 శాతం క్షీణించినా.. మార్కెట్ పట్టించుకోలేదు. నిఫ్టి ఇవాళ ఆరంభంలో...
రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం నుంచి ఆసియా మార్కెట్ల తీరు చూస్తుంటే ఇవాళ మన మార్కెట్లు స్థిరంగా ముగిసినట్లే. నిఫ్టి సూచీ కూడా కేవలం 8 పాయింట్ల...
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభం కావడం విశేషం. ప్రస్తుతం నిఫ్టి 40 పాయింట్ల లాభంతో...
నిఫ్టి ఇవాళ దిగువస్థాయి నుంచి 300 పాయింట్లు పెరిగింది. ఉదయం నష్టాలతో ప్రారంభమై 22,245 పాయింట్లను తాకినా.. వెంటనే కోలుకుని రోజంతా క్రమంగా పెరుగుతూ వచ్చింది. గరిష్ఠ...