For Money

Business News

Nifty

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు జాగ్రత్త ఉంటున్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల కోసం ఎదురు...

ఇవాళ మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఆసియాలో మెజారిటీ మార్కెట్లకు ఇవాళ సెలవు కావడంతో మార్కెట్‌ మూడ్‌ డల్‌గా ఉంది. కేవలం బజాజ్‌ హౌసింగ్‌ లిస్టింగ్‌ హడావుడి తప్ప...

మార్కెట్‌ అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి 25411 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 25389 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

నిన్నటి భారీ లాభాల తరవాత నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. 25,430 వద్ద ప్రారంభమైన నిఫ్టి... ప్రస్తుతం 25,328 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

నెస్లే ఇండియా మినహా నిఫ్టిలోని 49 షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయంటే... మార్కెట్‌ మూడ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు గంటల వరకు ఒక మోస్తరు...

చాలా రోజుల తరవాత బుల్‌ ఆపరేటర్స్‌ చెలరేగిపోయారు. నిఫ్టి 25000 దిగుకు వచ్చేసరికి.. ఇక మార్కెట్‌ పని అయిపోయిందని.. పుట్స్‌ కొన్ని చాలా మంది ఇన్వెస్టర్లు పూర్తిగా...

వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ఉన్నా.. ఆసియా మార్కెట్ల పతనం... నిఫ్టిని ఆరంభంలోనే నష్టాల్లోకి పడేసింది. ఆరంభమైన కొన్ని నిమిషాల్లోకి వచ్చిన నిఫ్టి... కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నా... ఆ తరనాత...

మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాతో సూచీలు కొనసాగుతున్నాయి. నిఫ్టి 25000పైన కొనసాగుతోంది. ఒకదశలో 24,981కి క్షీణించినా..నిఫ్టి కోలుకుంది. నిఫ్టికి మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు...

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం అవుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌లో ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్‌ నష్టాల్లో క్లోజ్‌గా... ఐటీ, టెక్‌ షేర్ల ర్యాలీతో...

ఉదయం కొద్దిసేపు కంగారు పెట్టించినా... రోజంతా నిఫ్టి గ్రీన్లో కొనసాగింది. ఉదయం 24,896 పాయింట్ల కనిష్ఠ స్థాయి తాకిన తరవాత... నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. మిడ్‌సెషన్‌లో...