For Money

Business News

Nifty

బ్యాంక్‌ షేర్లు మార్కెట్‌కు జోష్‌ ఇస్తున్నాయి. ఇవాళ దాదాపు అన్ని సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. 24,004 స్థాయిని తాకిన తరవాత నిఫ్టి ప్రస్తుతం 23943 పాయింట్ల వద్ద...

ఉదయం ఒక దశలో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టికి బ్యాంక్‌ షేర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. రేపు మార్కెట్లకు సెలవు కావడం, వచ్చే వారం నెలవారీ డెరివేటివ్స్‌...

నిఫ్టి ఒకదశలో 23000లకు చేరువైంది. మిడ్‌ సెషన్లో నిఫ్టి 22923 పాయింట్లను తాకింది. అక్కడ వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా 22768ని తాకిని... చివర్లో స్వల్పంగా కోలుకుని...

ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ చేస్తున్నాయి సూచీలు. మార్కెట్‌ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతోందో...అదే ఫాస్ట్‌గా పడుతోంది. నిన్న సెలవు కారణంగా మన...

డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా నిన్న నిఫ్టిని కాపాడిన ఆపరేటర్లు ఇవాళ వొదిలేశారు. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 200 పాయింట్లకుపైగా నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఐటీ షేర్లలో ఇవాళ కూడా...

ఆరంభంలో నిఫ్టి దాదాపు క్రితం స్థాయిని తాకినా... తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్‌ సెషన్‌లోకాస్త ఒత్తిడి వచ్చినా... క్లోజింగ్‌కు ముందు 23350ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే...

ఇవాళ మార్కెట్‌లో మెజారిటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మొత్తం 2994 షేర్లు ట్రేడవగా 1955 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే...

మార్కెట్‌ ఓపెనింగ్‌లో భారీగా నష్టపోయినా.. కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్లు కన్పిస్తోంది. ఆరంభంలోనే 23339 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని 23476కి చేరింది. క్రితం ముగింపుతో...

అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి నుంచి భారత్‌ ఇవాళ నిలదొక్కుకుంది. నాస్‌డాక్‌ 4 శాతం క్షీణించినా... డౌజోన్స్‌ 2 శాతం క్షీణించినా.. మార్కెట్‌ పట్టించుకోలేదు. నిఫ్టి ఇవాళ ఆరంభంలో...