For Money

Business News

LIC

చైనా కంపెనీల మద్దతు ఉన్న పేటీఎం కంపెనీ కేవలం మూడు రోజుల్లో రూ.18,300 కోట్లు సమీకరించింది. కాని భారత ప్రభుత్వ మద్దతు ఉన్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌...

ఎల్‌ఐసీ ఓఐపీలో రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన కోటా కూడా పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. మధ్యాహ్నానికి ఈ కోటా 1.06 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ మొత్తంగా...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ రెండో రోజే సక్సెస్‌ అయింది. ప్రభుత్వం మొత్తం 16.2 కోట్లను ఆఫర్‌ చేయగా 16.24 కోట్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇష్యూకు వంద...

దేశంలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ అయిన ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు రెండో రోజు కూడా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఇష్యూలో...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తొలిరోజే ఇష్యూలో 64 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇందులో ఉద్యోగుల వాటా పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ కాగా,...

ఎల్ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అద్భుత ఆదరణ లభిస్తోంది. ప్రారంభమైన 3 గంటల్లోనే ఇష్యూలో 26 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. ముఖ్యంగా పాలసీ హోల్డర్స్‌ షేర్ల...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఈక్విటీలో 3.5 శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వం అమ్ముతోంది. ఇష్యూ ద్వారా...

రేపటి నుంచి ఎల్ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం కానుంది. స్టాక్‌ మార్కెట్‌ ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నా ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభ సమయంంలో కాంగ్రెస్‌ పార్టీ...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ మేనెల 4వ తేదీన ప్రారంభం కానుంది. మే9వ తేదీన క్లోజ్‌ కానుంది. సవరించిన ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసేందుకు సెబి అనుమతి లభించింది. ఈనెల...