For Money

Business News

India

వచ్చే నెల 2వ తేదీ నుంచి భారత్‌ నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఇవాళ...

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు భారత్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న సుమారు 32 వస్తువులపై దిగుమతి సుంకాన్ని...

అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18వేల మంది భారతీయులను భారత్‌ వెనక్కు తీసుకురానుంది. అమెరికా వాణిజ్య యుద్ధం తలెత్తకుండా ఉండేందుకు గాను... అమెరికాలో ఉన్న అక్రమ వలస భారతీయులను...

దేశంలో ఆరు హ్యుమన్‌ మెటాన్యూమో వైరస్‌ (HMPV) కేసులు బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో ఇవాళ రెండు ఈ వైరస్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య అధికారులు...

ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో కేంద్రం పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా...

ఏడాదిలో సెన్సెక్స్‌ 30 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఏడాదిలో సెన్సెక్స్‌ లక్ష మార్కుని దాటి 1,05,000కి...

ధన్‌తెరస్‌ వచ్చేస్తోంది. దీపావళి పండుగ చాలా మంది సెంటిమెంట్‌ పండుగ. ముఖ్యంగా వ్యాపారస్తులకు. ఇక స్టాక్‌ మార్కెట్‌లో ఉన్నవారికి కన్నా కమాడిటీస్‌ ట్రేడింగ్‌ చేసేవారికి ఈ పండుగను...

భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు బెడసి కొట్టాయి. ఓట్ల కోసం కెనడా సిక్కుల విషయంలో అనుసురిస్తున్న వైఖరి, కుట్రతో ఓ హత్య కేసులో భారత అధికారులను...

కెనడాలోని భారత హైకమిషనర్‌ను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనతో పాటు ఇతర అధికారులు, దౌత్య అధికారులను కూడా వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. కెనడా ప్రభుత్వ...

రియల్‌ఎస్టేట్‌ షేర్లు పెరుగుతున్నా... కంపెనీల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి కన్పించడం లేదు. వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెసిడెన్సియల్‌ ఇళ్ళకు...