అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ 0.18 శాతం నష్టాల్లో ఉండగా, ఐటీ టెక్ షేర్లు మాత్రం భారీ లాభాల్లో ఉన్నాయి....
STOCK MARKET
కరోనా సమయంలో కూడా ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ( విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు-FIIs) భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాలు చేయలేదు. 2020 మార్చిలో అంటే కరోనా...
మార్కెట్ ఎంత బలహీనంగా ఉందంటే... కుప్పకూలడానికి ఒక్క కారణం చాలు. ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక్క షేర్ మొత్తం మార్కెట్ మూడ్ను మార్చేసింది. ఇప్పటికే బజాజ్...
నిఫ్టి పతనం ఒక మోస్తరుగా కన్పిస్తున్నా... చాలా మంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలతో ఉన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్ల వద్ద అత్యధికంగా మిడ్ క్యాప్...
గిఫ్ట్ నిఫ్టికి భిన్నంగా లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 27 పాయింట్ల లాభంతో 24426 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో ఉంది....
నిఫ్టి నష్టాల్లో ముగిసినా... మార్కెట్ కాస్త స్థిరంగా ఉందనే చెప్పాలి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు రోజున నిఫ్టి కేవలం 36 పాయింట్ల నష్టంతో ముగియడం విశేషం. ముఖ్యంగా...
వాల్స్ట్రీట్ ప్రస్తుతం నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతోంది. అనేక కంపెనీల ఫలితాలు వస్తున్నాయి. మెజారిటీ కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. టెస్లా ఫలితాలు ఈ వారం రానున్నాయి....
పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం మెటల్ సూచీ 3 శాతం సెంట్రల్ పీఎస్ఈ సూచీ 3 శాతం క్యాపిటల్ గూడ్స్ సూచీ 3 శాతం రియాల్టి...
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా... మన మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం నిఫ్టి 24792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12...
వాల్స్ట్రీట్ నష్టాతో ప్రారంభమైంది. ముఖ్యంగా డౌజోన్స్ బలహీనంగా మొదలైంది. అధ్యక్ష ఎన్నికల ప్రభావం అమెరికా బ్యాంకులపై ఉంటందంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొనడంతో డౌజోన్స్పై ఒత్తిడి పెరిగింది....
