ఇవాళ మార్కెట్లో మెజారిటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మొత్తం 2994 షేర్లు ట్రేడవగా 1955 షేర్లు గ్రీన్లో క్లోజ్ కాగా, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే...
STOCK MARKET
మార్కెట్ ఓపెనింగ్లో భారీగా నష్టపోయినా.. కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్లు కన్పిస్తోంది. ఆరంభంలోనే 23339 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని 23476కి చేరింది. క్రితం ముగింపుతో...
ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవాళ మార్కెట్లో సంచలనం రేపింది. ఆర్బీఐ జరిపిన రివ్యూలో బ్యాంక్ రూ. 1600 కోట్లకు పైగా నష్టాన్ని పుస్తకాల్లో చూపలేదని తేలింది. డెరివేటివ్స్...
అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి నుంచి భారత్ ఇవాళ నిలదొక్కుకుంది. నాస్డాక్ 4 శాతం క్షీణించినా... డౌజోన్స్ 2 శాతం క్షీణించినా.. మార్కెట్ పట్టించుకోలేదు. నిఫ్టి ఇవాళ ఆరంభంలో...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో వాల్స్ట్రీట్ కుప్పకూలింది. తాను తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ ఏడాది అమెరికాలో కొన్ని నెలలు మాంద్యం రావొచ్చని...
మార్కెట్ ఇవాళ ఆరంభంలో నష్టపోయినా... వెంటనే లాభాల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం 99 పాయింట్ల లాభంతో 22651 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్స్ సూచీ మెల్లగా లాభాల్లోకి...
పేరోల్స్ డేటా నిరాశాజనకంగా ఉండటంతో వాల్స్ట్రీట్ నష్టాల్లోకి జారుకుంది. ఫిబ్రవరిలో 1.51 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. పైగా ట్రంప్ సుంకాల పాలసీలో సందిగ్ధత కూడా...
రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం నుంచి ఆసియా మార్కెట్ల తీరు చూస్తుంటే ఇవాళ మన మార్కెట్లు స్థిరంగా ముగిసినట్లే. నిఫ్టి సూచీ కూడా కేవలం 8 పాయింట్ల...
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభం కావడం విశేషం. ప్రస్తుతం నిఫ్టి 40 పాయింట్ల లాభంతో...
గత రెండు సెషన్స్లో ఆకర్షణీయ లాభాలు గడించిన వాల్స్ట్రీట్ ఇవాళ నష్టాల బాట పట్టింది. కెనడా, మెక్సికోలపై విధించిన ఆంక్షల కారణంగా దేశీయంగా ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుందని...
