For Money

Business News

FEATURE

తమ దేశ ఆటో కంపెనీల ప్రయోజనాల కోసం సుంకాలను తగ్గిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే స్టీల్‌, అల్యూమినియంపై సుంకాల కొనసాగిస్తున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు...

ఈవీ తయారీ కంపెనీ ఏథర్‌ ఎనర్జి పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన కన్పించడం లేదు. చూస్తుంటే ఈ ఇష్యూ బొటాబొటిన సబ్‌స్క్రయిబ్‌ అయ్యే ఛాన్స్‌...

తమ ఇన్వెస్టర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది బజాజ్‌ ఫైనాన్స్‌. ఇవాళ కంపెనీ త్రైమాసిక ఫలితాలను పరిశీలించేందుకు సమావేశమైన బోర్డు సమావేశం, బోనస్‌తోపాటు షేర్ల విభజనపై కీలక నిర్ణయం...

పలు కంపెనీల ఫలితాలు వస్తున్నాయి. చాలా వరకు ఆశాజనకంగా ఉండటంతో డౌజోన్స్‌ గ్రీన్‌లో ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు బాగా రాణిస్తున్నాయి. దీంతో డౌజోన్స్‌ 0.7...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ట్రెంట్‌ కంపెనీ నికర లాభం మార్కెట్‌ అంచనాలను మించింది. ఈ త్రైమాసికంలోకంపెనీ రూ. 303 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనాలు...

మార్కెట్‌ ఇవాళ రోజంతా ఒక మోస్తరు ట్రేడింగ్‌కు పరిమితమైంది. ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైనా 10 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది. ఆ తరవాత మార్కెట్‌కు పెద్దగా...

మార్కెట్‌ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 24500 స్థాయిని దాటింది. 24457ను తాకిన తరవాత ఇపుడు 24412 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం...

ఎలక్ట్రానిక్‌ కాంపొనెంట్‌ మ్యాన్యూఫ్యాక్చరింగ్‌ (ECM) కంపెనీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ రంగంలోని కంపెనీలు ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ (PLI) స్కీమ్‌ కింద చైనా కంపెనీలు కూడా...

ఆటోమొబైల్‌ కంపెనీలపై ఈ నెలలో ట్రంప్‌ విధించిన సుంకాలపై అమెరికా కంపెనీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఈ సుంకాల్లో మార్పులు చేయాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది....

వాల్‌స్ట్రీట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభమైనా... వెంటనే నష్టాల్లోకి జారుకుంది. చైనాపై ఆంక్షల విషయంలో ట్రంప్‌ కేబినెట్‌ రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ట్రంప్‌ విధానాల...