For Money

Business News

FEATURE

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16,809 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 93 పాయింట్ల లాభంతో 16,798 పాయింట్ల వద్ద...

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో ఉన్న జోష్‌ ఆసియా మార్కెట్లలో కన్పించడం లేదు. డాలర్‌ బలహీనపడటంతో క్రూడ్‌ మళ్ళీ భారీగా పెరుగుతోంది. ఇక నిఫ్టి...

వడ్డీ రేట్లను ఇప్పట్లో పెంచమని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేయడంతో డాలర్‌ మళ్ళీ బలహీనపడింది. ఫలితంగా శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ...

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు తేదీని మరోమారు పొడిగించనన్నట్లు వినవస్తోంది. కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తకుండా, సెప్టెంబరు 15 నాటికి సిద్ధం చేయాలని...

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...

రిలయన్స్‌ జియోలో 7.7 శాతం వాటా కోసం రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్‌ కంపెనీ ఇపుడు ఎయిర్‌టెల్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. జాతీయ...

హైదరాబాద్‌కు చెందిన ఓపెన్‌ప్లేను రూ.186.41 కోట్లతో కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్‌ వెల్లడించింది. శ్రీరామ్‌ రెడ్డి వంగా, ఉన్నతి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ నుంచి ఓపెన్‌ప్లేను కొనుగోలు చేసినట్లు...

ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌సెంగ్‌ గ్రీన్‌లో ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టి ప్రారంభంలోనే 16655 వద్ద ఒత్తిడి ఎదుర్కొంది. ప్రస్తుతం 60 పాయింట్ల...

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.522-రూ.531గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌...

ఇవాళ సెప్టెంబర్‌ డెరివేటివ్స్‌ ప్రారంభమౌతాయి. నిన్న రోలోఓవర్స్‌ సాధారణ స్థాయిలో ఉన్నాయి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,974 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. దేశీయ ఆర్థిక...