For Money

Business News

FEATURE

ప్రపంచ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. లాభనష్టాల్లో పెద్ద మార్పు లేకుండా నామ మాత్ర మార్పులతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం...

అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. అంతకుమునుపు...

విజయ డయాగ్నోస్టిక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభమౌతోంది. 3వ తేదీన ముగుస్తుంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.522-531గా నిర్ణయించారు. కనీసం 28 షేర్లకు (ఒక లాట్‌)...

టాటా మోటార్స్‌.. టిగోర్‌ ఎలక్ట్రిక్‌ కారు (ఈవీ)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకువచ్చిన ఈ కారు బేసిక్‌ మోడల్‌ ధర రూ.11.99 లక్షలు. వేరియంట్‌ను బట్టి...

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల హవా కొనసాగుతోంది. పలు కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో అదానీ ట్రాన్స్‌మిషన్(రూ. 1,580), అదానీ టోటల్ గ్యాస్(రూ....

ఎనిమిది కొత్త ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్ష్‌ (F&O) కాంట్రాక్ట్‌లను నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) చేర్చింది. అక్టోబర్‌ సిరీస్‌ నుంచే ఇవి ఇన్వెస్టర్లకు అందుబాటుకి వస్తాయి. ఇక...

భారత స్టాక్‌ మార్కెట్‌లో సూచీలు ఆల్ టైమ్‌ హైకి చేరి కొత్త రికార్డు సృష్టించాయి. నిఫ్టి 17000 స్థాయిని దాటగా, సెన్సెక్స్ 57,550ని దాటింది. ఇప్పట్లో వడ్డీ...

విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టి షేర్లలో ట్రేడింగ్‌ మొదలు పెట్టేసరికి... ర్యాలీ చాలా జోరుగా ఉంది. ఇవాళ కూడా నిఫ్టి మరో 200 పాయింట్లు పెరిగింది. గత నెల...

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కు సంస్థ అయిన బిల్‌డెస్క్‌ను ప్రొసస్‌ కంపెనీ టేకోవర్‌ చేసింది. బిల్‌డెస్క్‌ను ఏకంగా 470 కోట్ల డాలర్లకు అంటే సుమారు రూ. 35,000 కోట్లకు టేకోవర్‌...