ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా... సింగపూర్ నిఫ్టి నిస్తేజంగా ఉంది. టీసీఎస్ ఫలితాలు, పెట్రోల్, డీజిల ధరల పెంపు ఇవాళ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. రవాణాకు...
FEATURE
శుక్రవారం అమెరికా మార్కెట్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ నాలుగు శాతం నష్టంతో ముగిసింది. టీసీఎస్ ఫలితాలు తరవాత అమెరికా మార్కెట్లో భారత ఐటీ కంపెనీల సెంటిమెంట్ దెబ్బతింది. అమెరికా...
నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ను 771 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5800 కోట్ల)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. దేశీయంగా స్టెర్లింగ్...
ఈనెల 6వ తేదీ నుంచి ఈ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నామని, కంపెనీ SAP @ERP సాఫ్ట్వేర్ నుంచి రహస్య డిజిటల్ సాక్ష్యాలను పొందినట్లు ఐటీ విభాగం వెల్లడించింది....
హైదరాబాద్లోని హెటిరో డ్రగ్స్పై ఐటీ అధికారులు చేసిన దాడుల్లో రూ. 550 కోట్ల అక్రమ ఆదాయం ఇప్పటి వరకు బయటపడింది. ఈ విషయాన్ని ఐటీ విభాగం వెల్లడించింది....
పండుగల సీజన్లో వంటనూనెల ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా ఆవనూనె ధర ఆల్టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. ఆవనూనె సగటు ధర కిలోకు రూ. 184.15లకు చేరినట్లు ప్రభుత్వమే...
సెప్టెంబర్లో ఉద్యోగాల కల్పన ఆశించినదానికన్నా తక్కువగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు డల్గా ట్రేడవుతున్నాయి. నాస్డాక్ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ...
ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు....
గత కొన్ని రోజులుగా మీడియా దాస్తున్న పచ్చి నిజం ఇపుడు.. దాచలేని స్థాయికి చేరింది. చైనా విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్నే కాదు... భారత్ దేశాన్ని తీవ్ర...
ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి ఎయిర్ ఇండియా తమ గ్రూప్లోకి చేరడంతో ఆ గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియాకు...