For Money

Business News

FEATURE

ఉద్దీపన ప్యాకేజికి మద్దతు ఉపసంహరణపై ఫెడరల్‌ బ్యాంక్‌ క్లారిటీ ఇచ్చేసింది. ఒక అనిశ్చితి తొలగింది. ఇదే సమయంలో టెక్నాలజీ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌,...

ఇపుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా తరవాత రాధాకిషన్‌ దమాని వెంట ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. ఇండియా సిమెంట్‌ వంటి కంపెనీల్లో దమాని పెట్టుబడి పెట్టిన తరవాత ఆ...

నిఫ్టి, మిడ్ క్యాప్‌ విభాగంలోనూ ఐటీ షేర్ల హవా నడుస్తోంది. ఇటీవల బాగా క్షీణించిన ఐటీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. టీసీఎస్‌ ఇవాళ కూడా డల్‌గా...

ఊహించినట్లు ఐటీ కంపెనీల జోరుతో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18,293 పాయింట్ల స్థాయిని తాకింది. ప్రధాన ఐటీ కౌంటర్లన్నీ భారీ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌ ఐటీ...

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు రోజులు విరామం తర్వాత చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35పైసలు వడ్డించాయి. దీంతో...

ఐటీ రంగంలో ఉద్యోగుల జంపింగ్‌ బాగా పెరుగుతోంది. కొత్త టెక్నాలజీపై పట్టు ఉన్న ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు ఐటీ రంగం అభివృద్ధి జోరు తగ్గుతోంది. దీంతో...

ఐటీ రంగంలో అట్రిషన్‌ రేటు (వలసల రేటు) అధికంగా ఉంది. అనేక మంది ఉద్యోగులు తామున్న ఉద్యోగాలను వొదిలి మరో కంపెనీకి మారుతున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో...

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్‌ ఎకో ఫోరం (సీఈఎఫ్‌) ఏటా ఇచ్చే సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌...

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం పెరిగాయి. జులై–సెప్టెంబర్‌ మధ్య కాలంలో 72.1 కోట్ల డాలర్ల (సుమారు రూ....

విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) మార్కెట్‌లో డాలర్‌ తో రూపాయి పతనం నాలుగో రోజూ కొనసాగింది. నిన్న స్పాట్‌ మార్కెట్‌లో 75.67 వద్ద ముగిసింది. రూపాయి పతనం...