అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.75 శాతం పెరగ్గా,...
FEATURE
నిజమే ఇవాళ స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ షేర్లో వచ్చిన కదలికలు... సాధారణ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. షేర్ ధర పెరిగినపుడు.... తగ్గితే కొందామని అనుకున్న ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ...
గత కొన్ని రోజులుగా పట్టపగ్గాల్లేకుండా పెరిగి ఐఆర్సీటీసీ, టాటా పవర్లో ఇవాళ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఐఆర్సీటీసీ కౌంటర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించడంతో పదిశాతం...
నిఫ్టి చూస్తుంటే 0.32 శాతం మాత్రమే పడింది. మార్కెట్ స్థిరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కాని లోలోపల ఇవాళ పడిన దెబ్బకు ఇన్వెస్టర్ల దిమ్మతిరిగింది. మిడ్ క్యాప్ షేర్లలో...
కేవలం రూమర్స్పై పరుగులు తీస్తున్న ఐఆర్సీటీసీ ధర రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ఈ షేర్ నిషేధంలో ఉంది. దీంతో క్యాష్...
ఆసియా మార్కెట్ల ఉత్సాహం, కార్పొరేట్ ఫలితాల కారణంగా నిఫ్టి ఇవాళ ఓపెనింగ్లోనే 18,600ని దాటి 18,604ని తాకింది. పొజిషనల్ ట్రేడర్స్కు మరో జాక్ పాట్. కాని అదే...
నిఫ్టి ఇవాళ 15600 ప్రాంతంలో ప్రారంభమైనా... 18570 ప్రాంతంలో నిలబడుతుందా అనేది చూడండి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్లోనే తొలి ప్రతిఘటన స్థాయికి చేరొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు...
అల్ట్రాటెక్ సిమెంట్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,310.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,310.06 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో...
పెన్నా సిమెంట్స్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఇందులో రూ.1,300 కోట్లను తాజా...
పాలసీ బజార్,పైసా బజార్ కంపెనీల మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్టెక్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ నుంచి రూ. 6,017 కోట్లు...