For Money

Business News

FEATURE

అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్‌ 0.18 శాతం నష్టాల్లో ఉండగా, ఐటీ టెక్‌ షేర్లు మాత్రం భారీ లాభాల్లో ఉన్నాయి....

అదానీ గ్రూప్‌నకు కెన్యాలో భారీ షాక్‌ తగిలింది. వివాదాస్పద విద్యుత్‌ ప్రాజెక్టును ఆ దేశ హైకోర్టు నిలుపుదల చేసింది. కెన్యాకు చెందిన విద్యుత్‌ సంస్థతో అదానీ గ్రూప్‌నకు...

ఇటీవల మృతి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా వీలునామా వివరాలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వెల్లడించింది. సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఆస్తులకు...

ధన్‌తెరస్‌ వచ్చేస్తోంది. దీపావళి పండుగ చాలా మంది సెంటిమెంట్‌ పండుగ. ముఖ్యంగా వ్యాపారస్తులకు. ఇక స్టాక్‌ మార్కెట్‌లో ఉన్నవారికి కన్నా కమాడిటీస్‌ ట్రేడింగ్‌ చేసేవారికి ఈ పండుగను...

కరోనా సమయంలో కూడా ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ( విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు-FIIs) భారత స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు చేయలేదు. 2020 మార్చిలో అంటే కరోనా...

మార్కెట్‌ ఎంత బలహీనంగా ఉందంటే... కుప్పకూలడానికి ఒక్క కారణం చాలు. ఇవాళ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఒక్క షేర్‌ మొత్తం మార్కెట్‌ మూడ్‌ను మార్చేసింది. ఇప్పటికే బజాజ్‌...

నిఫ్టి పతనం ఒక మోస్తరుగా కన్పిస్తున్నా... చాలా మంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలతో ఉన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్ల వద్ద అత్యధికంగా మిడ్‌ క్యాప్‌...

గిఫ్ట్‌ నిఫ్టికి భిన్నంగా లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 27 పాయింట్ల లాభంతో 24426 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో ఉంది....

మరో కొత్త రంగంలోకి అదానీ గ్రూప్‌ అడుగుపెడుతోంది. ప్రపంచంలో బాగా డిమాండ్‌ ఉన్న మెటల్స్‌లో కాపర్‌ ఒకటి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ అనుబంధ సంస్థ అయిన కచ్‌ కాపర్‌...

అదానీ గ్రూప్‌నకు చెందిన ఏసీసీ కంపెనీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...