For Money

Business News

FEATURE

ఇవాళ నిఫ్టి ఒకదశలో 150 పాయింట్ల దాకా నష్టపోయినా... దిగువస్థాయిలో అందిన మద్దతు కారణంగా లాభాల్లో ముగిసింది. అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చినా... నిఫ్టి 23700పైన ముగియడంలో...

ఎక్కడ లేని వైరస్‌ గోల మన మార్కెట్లలోనే. ప్రపంచ మార్కెట్లేవీ ఈ వైరస్‌ను పట్టించుకోవడం లేదు. ఇవాళ కూడా వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా ఐటీ,...

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ఓపెనైంది. ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ కావడం విశేషం. ఫార్మా, కెమికల్‌...

కరోనా సమయంలో భారీ లాభాలతో ట్రేడైన హెల్త్‌కేర్‌, టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు ఇవాళ డిమాండ్ కన్పించింది. ఇవాళ నిఫ్టితో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలతో...

దేశంలో ఆరు హ్యుమన్‌ మెటాన్యూమో వైరస్‌ (HMPV) కేసులు బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో ఇవాళ రెండు ఈ వైరస్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య అధికారులు...

బ్యాంకులు, కొన్ని ఎఫ్‌ఎంసీజీలకు సంబంధించిన నెగిటివ్‌ వార్తలకు స్పందిస్తూ నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి...

స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేసే మినిమలిస్ట్ కంపెనీ టేకోవర్‌ కోసం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL) ప్రయత్నిస్తోంది. మినమలిస్ట్ టేకోవర్‌కు సంబంధించిన చర్చలు తుదిదశలో ఉన్నట్లు...

చూస్తుంటే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కూడా ఎఫ్‌ఎంసీజీ రంగం నిరాశాజనక పనితీరు చూపించేలా ఉంది. గత త్రైమాసికంలో ఈ రంగానికి చెందిన కంపెనీలు నిరుత్సాహకర పనితీరు కనబర్చాయి....

జేఎం ఫైనాన్షియల్స్‌ కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి వార్నింగ్‌ లెటర్‌ వచ్చింది. పబ్లిక్‌ ఇష్యూల సమయంలో నిబంధనలను ఈ సంస్థ పాటించడం లేదని హెచ్చరించింది....

కియా ఇండియా కొత్త సైరస్‌ కంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తెస్తోంది. ఇవాళ్టి నుంచే బుకింగ్‌ ప్రారంభించింది. రూ. 25000 డిపాజిట్‌ చేసి కారును బుక్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి...