For Money

Business News

CORPORATE NEWS

హిండెన్‌బర్గ్‌ రిపోర్టు కారణం ప్రపంచ కుబేరుల జాబితాలో అనేక స్థానాలు కోల్పోయిన గౌతమ్‌ అదానీ మళ్ళీ కోలుకుంటున్నారు. తాజాగా వెలువడిన భారత అపర కుబేరుల జాబితా హురూన్‌...

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ రూ. 7,300 కోట్ల నెట్‌వర్త్‌తో బాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ కోటీశ్వరుడుగా రికార్డు సాధించాడు. ఆయన తొలిసారి హురూన్‌ జాబితాలో చోటు...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోనస్‌ ఇష్యూను ప్రకటించింది. తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇవాళ్టి ఏజీఎం సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ...

ఇవాళ దుబాయ్‌ నుంచి స్పైస్‌జెట్‌ విమానం ప్యాసింజర్లు లేకుండా ఖాళీగా వచ్చింది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ విమాన కంపెనీ దుబాయ్‌ ఎయిర్‌పోర్టు అధికారులకు...

మన దేశంలో అతి పెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా...

పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పేటీఎంకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పీటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు ప్రభుత్వం నుంచి...

కొన్ని నెలులుగా స్తబ్దుగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ఇవాళ అనూహ్యంగా 15 శాతం దాకా పెరిగింది. ఈ క్రితం ముగింపు రూ. 135.20 కాగా ఇవాళ...

ఇటీవల భారీ ఒత్తిడికి లోనైన మెటల్‌ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచాయి. మార్కెట్లో దాదాపు ప్రధాన రంగాల షేర్లు గత కొంతకాలంగా భారీగా పెరిగినా...మెటల్‌...

పేటీఎం కౌంటర్‌లో ఇవాళ తీవ్ర గందరగోళం ఏర్పడింది. పబ్లిక్‌ ఇష్యూ సమయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేటీఎంకు సెబీ షోకాజ్‌ నోటీసు జారీ చేసిందని ఇవాళ...

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా... నికర లాభం మాత్రం...