For Money

Business News

CORPORATE NEWS

హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎంఎస్‌ ఫార్మా ఇవాళ బ్రహ్మాండమైన లాభంతో ముగిసింది. మార్కెట్‌ భారీ నష్టాల్లో ఉన్నా ఈ కౌంటర్‌లో భారీ లాభాలు నమోదు అయ్యాయి. ఇటీవల 20...

ప్రతి ఏటా జరిగే యాపిల్‌ వార్షిక ఉత్సవం కాస్సేపట్లో కాలిఫోర్నియాలోని కంపెనీ యాపిల్‌ పార్క్‌లో ప్రారంభం కానుంది. ఇట్స్‌ గ్లోటైమ్‌ పేరుతో ఈ సారి యాపిల్ ఈవెంట్‌...

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన స్పైస్‌జెట్‌ను కాపాడుకోవడానికి ఆ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌...

చైనాలో గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ఓ కంపెనీని నెలకొల్పింది. ఈ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ చైనాలో వంద శాతం అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ...

రేమాండ్స్‌ లిమిటెడ్‌ నుంచి విడగొట్టి వేరే కంపెనీగా నెలకొల్పిన రేమాండ్‌ లైఫ్‌ స్టయిల్‌ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో...

తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేయాలన్న ప్రతిపాదనకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ఇవాళ ఆమోదం తెలిపింది. వాటాదారుల వద్ద ఉన్న ప్రతి ఒక...

సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్‌కు రోజులు దగ్గర పడినట్లు కన్పిస్తోంది. ఆమె వరుస వివాదాల్లో చిక్కుకోవడం కేంద్రానికి రుచించడం లేదని వార్తలు వస్తున్నాయి. అదానీ షేర్ల...

సెబీ చీఫ్‌గా ఉన్న మాధవి పురీ బుచ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. ఆయన ఇవాళ ఢిల్లీలో...

ఫేషియల్‌ రికగ్నిషన్‌తో పేమెంట్‌ చేసేలా స్మయిల్‌ పేను ఫెడరల్‌ బ్యాంక్ ప్రారంభించింది. కస్టమర్లు తమ ఫేస్‌ రికగ్నైజేషన్‌తో చెల్లింపులు చేయడమే ఈ కొత్త పద్ధతి విశేషం. అంటే...