ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలోకి టీసీఎస్ అడుగు పెడుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు కొత్త కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక గిగావ్యాట్...
CORPORATE NEWS
దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మరోసారి నిరాశపర్చింది. టర్నోవర్ విషయంలో పరవాలేదనిపించినా... నికర లాభం గత త్రైమాసిక స్థాయిలో కూడా రాలేదు. రెండో...
హైదరాబాద్కు చెందిన హెటిరో గ్రూప్నకు అమెరికా షాక్ ఇచ్చింది. గ్రూప్ కంపెనీ హెటిరో ల్యాబ్స్కు చెందిన ల్యాబ్లో తయారు చేస్తున్న మందుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం...
ఇవాళ్టి నుంచి పలు కంపెనీల షేర్ల ప్రైస్ బాండ్ను 20 శాతానికి పెంచారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, అదానీ టోటల్ గ్యాస్, సీఈఎస్సీ, గ్రాన్యూయల్స్ ఇండియా, ఐఆర్బీ...
ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఐఫోన్ ఛాసిస్లు తయారు చేసే ప్లాంట్ రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. సుమారు...
రిలయన్స్ జియో ప్రారంభ ప్లాన్ మారింది. ఇప్పటి వరకు రోజుకు ఒక జీబీ ఇచ్చే ప్లాన్కు స్వస్తి పలికింది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజు ఒక జీబీ...
తమ దేశం దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులపై తాను వేసే సుంకం మున్ముందు 250 శాతం దాకా చేరుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తొలుత చిన్న...
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం నుంచి చైనాకు చెందిన ఆలిబాబా వైదొలగనుంది. యాంట్ ఫిన్ ద్వారా పేటీఎం మాతృసంస్థ వన్ 97కమ్యూనికేషన్ష్లో తనకు ఉన్న వాటాను చైనా...
క్యూఐపీ (Qualified Institutional Placement) ఇష్యూను ఎస్బీఐ ఇవాళ ప్రారంభించింది. ఈ ప్లేస్మెంట్ ద్వారా రూ. 25000 కోట్లన సమీకరించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఇష్యూ ధర రూ....
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి బోనస్ ఇష్యూ రాబోతోంది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బ్యాంక్ బోర్డు ఈనెల 19న సమావేశం అవుతోంది. బోనస్ షేర్ల జారీతో...