For Money

Business News

ఏడాదిలో రూ. 126 నుంచి రూ. 502కు

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో టాటా మోటార్స్‌ కంపెనీ షేర్‌ రికార్డు స్థాయిలో 20 శాతం పెరిగి రూ. 502.30కి చేరింది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 720.85. ప్రస్తుతం 18.4 శాతం లాభంతో రూ. 498.25 వద్ద ట్రేడవుతోంది. ఒక ఏడాదిలో 400 శాతం ఈ షేర్‌ పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన రూ. 126 వద్ద ఉన్న షేర్‌ ఇవాళ రూ. 502కు చేరింది. ఇవాళ ఉదయం పది శాతం అప్పర్‌ సీలింగ్‌ను చేరింది ఈ షేర్‌. తరవాత 5, ఆ తరవాత మరో అయిదు శాతం పెరిగింది.