దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం రూ.10,900 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది....
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం రూ.10,900 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది....